రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, కదిలిన... ... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, కదిలిన పోలీసులు

రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నందున భద్రతా ఏర్పాట్లపై ఎన్నికల సంఘం అధికారులు సమీక్షించారు. పోలింగ్ బూతుల వద్ద చేయాల్సిన ఏర్పాట్లను సూచించారు. ఎక్కడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి మీనా ఆదేశాలు ఇచ్చారు. ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు ఉందని.. వీరి కోసం మొత్తం 46 వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.


Update: 2024-05-11 12:32 GMT

Linked news