భారత్లో పలు విమానాశ్రయాలను మూసివేత
భారత్ - పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్లో పలు విమానాశ్రయాలను మూసివేశారు. మూసివేసిన ఎయిర్పోర్టులివే.. 1. శ్రీనగర్ 2. జమ్మూ 3. లేహ్ 4. చండీగఢ్ 5. అమృత్సర్ 6. లూధియానా 7. పాటియాలా 8. బథిండా 9. హల్వారా 10. పఠాన్కోట్ 11.
భుంటర్ 12. శిమ్లా 13. గగ్గల్ 14. ధర్మశాల 15. కిషన్గఢ్ 16. జైసల్మేర్ 17. జోధ్పూర్ 18. బికానీర్ 19. ముండ్రా 20. జామ్నగర్ 21. రాజ్కోట్ 22. పోర్బందర్ 23. కండ్లా 24. కేశోడ్ 25. భుజ్ 26. గ్వాలియర్ 27. హిందన్. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
Update: 2025-05-08 17:53 GMT