భారతపై పాకిస్తాన్ వైమానిక దాడులు పనిచేయలేదు: ప్రధాని మోదీ
"పాకిస్తాన్ డ్రోన్, వారి UAVలు, విమానాలు, క్షిపణులు - ఇవన్నీ మన సమర్థవంతమైన వాయు రక్షణ ముందు విఫలమయ్యాయి. దేశంలోని అన్ని వైమానిక స్థావరాల నాయకత్వానికి, భారత వైమానిక దళంలోని ప్రతి వైమానిక యోధుడికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నిజంగా అద్భుతమైన పని చేసారు" అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
Update: 2025-05-13 10:50 GMT