బారులు తీరిన ఓటర్లు

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బార్లు తీరి ఉన్నారు. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది.

Update: 2024-05-27 05:31 GMT

Linked news