ఓటేసిన తీన్మార్ మల్లన్న

అంతా మంచే జరగాలని తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ ముల్లమ్మ) ఆయన సతీమణి మమత.. ఓటు వేయడానికి బయలుదేరారు. ఓటు వేసి అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Update: 2024-05-27 05:56 GMT

Linked news