నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లాల గ్యాడ్యుయేట్... ... తెలంగాణలో మొదలైన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు

నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక...

ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్...

వచ్చే నెల 5న కౌంటింగ్...

ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు...

పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు 38 మంది...

మొత్తం 600 పోలింగ్ కేంద్రాలు సిద్ధం...

మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 4, 63, 839...

పురుషులు 2, 88, 189...

స్త్రీలు 1, 75, 645...

ట్రాన్స్ జెండర్ ఓట్లు 5...

Update: 2024-05-27 06:18 GMT

Linked news