భూదాన్ పోచంపల్లి(మం) కనుముక్కల గ్రామంలో ఎన్నికలను... ... తెలంగాణ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్

భూదాన్ పోచంపల్లి(మం) కనుముక్కల గ్రామంలో ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించారు. నిన్న కురిసిన వర్షం కారణంగా ధాన్యం తడిసి పోయింది. ఆ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం విషయంలో తమకు స్పష్టమైనా హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-05-13 03:59 GMT

Linked news