'తెలంగాణలో కాంగ్రెస్ గాలి'

అల్వాల్ ఐటిఐ గవర్నమెంట్ కళాశాలలో భార్య వాణి కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి నడుస్తుందని, 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఆయాభావం వ్యక్తం చేశారు.

Update: 2024-05-13 07:07 GMT

Linked news