రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు

ఎన్నికల కోడ్‌ను ధిక్కరించి ప్రెస్ మీట్ పెట్టి మరి బిజెపిపై, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర దర్యాప్తు సంస్థలపై తప్పుడు ప్రచారం చేసారని ఆరోపిస్తూ... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. 




 



Update: 2024-05-13 10:23 GMT

Linked news