సీపీ రాధాకృష్ణన్ విజయం కోసం తమిళనాడులో ప్రత్యేక పూజలు

ఉపరాష్ట్రపతి ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది. ఇందులో తమ రాష్ట్రానికి చెందిన, ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ స్వగ్రామం ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా బాణాసంచా కాలుస్తూ ప్రత్యేక ఫుడ్‌స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేసి పండుగ తరాహాలో జరుపుకుంటున్నారు.

Update: 2025-09-09 07:11 GMT

Linked news