అయోధ్య రామయ్య ఆలయానికి తిరుమల వెంకన్న ప్రసాదం

అయోధ్య రామాలయానికి తిరుపతి వెంకన్న లడ్డూల ప్రసాదo పంపిణీ చేస్తున్నారు.

Update: 2024-01-19 04:07 GMT

జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట జరుగుతున్నది ఆ కార్యక్రమానికి విచ్చేయునున్న భక్తులకి తిరుపతి వెంకన్న స్వామి లడ్డు ప్రసాదం అందజేయనున్నారు.

Tags:    

Similar News