కశ్మీర్లోని పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు ప్రధాని మోదీ.
కశ్మీర్లోని పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు ప్రధాని మోదీ.