ఉగ్రదాడి బాధితులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా
ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి తెలిపింది. అంతేకాకుండా మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షలు, గాయాలైన వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.
Next Story