ఒక డీఆర్ఎస్ పోయా..


ఒక రివ్యూ కోల్పోయిన భారత్. జడేజా బౌలింగ్‌లో లాథమ్ ఎల్‌బీడబ్ల్యూకు భారత్ అప్పీల్ చేసింది. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో డీఆర్ఎస్ తీసుకుంది. అయినా బాల్ వికెట్ల పైనుంచి వెళ్లిపోతుండటంతో లాథమ్‌ను థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. దీంతో భారత్‌ ఒక డీఆర్ఎస్‌ను కోల్పోగా ఇంకా ఒక్కటి మిగిలి ఉంది. కివీస్‌కు రెండు డీఆర్ఎస్ అవకాశాలు అలానే ఉన్నాయి.

Read More
Next Story