మొదటి రెండు ఓవర్లలో 22 పరుగులు రాబట్టిన భారత్.. తర్వాతి మూడు ఓవర్లలో 9 పరుగులే చేసింది. 5 ఓవర్లకు స్కోరు 31/0. రోహిత్‌ శర్మ (21), శుభ్‌మన్ గిల్ (5) క్రీజులో ఉన్నారు

Read More
Next Story