సీతారాం.. ఓ మంది మిత్రుడు



సీతారాం ఏచూరి మరణంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన మరణం తనను ఎంతగానో బాధిస్తుందని అన్నారు. ‘‘సీతారాం నాకో మంచి స్నేహితుడు. ‘దేశానికి సంబంధించి లోతైన అవగాహన ఉన్నారు. ఇండియా అన్న ఆలోచనకు రక్షకులు. గతంలో మా మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలను నేను మిస్ అవుతాను. ఇటువంటి విషాధ సమయంలో ఆయన కుటుంబీకులు, స్నేహితులు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని రాహుల్ తన ఎక్స్(ట్విట్టర్)లో రాసుకొచ్చారు.


Read More
Next Story