పహల్గామ్ బాధితులకు న్యాయం చేకూర్చడానికే ఆపరేషన్ సిందూర్: వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్

‘ఆపరేషన్ సిందూర్‌ను పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేకూర్చడం కోసమే లాంచ్ చేశాం. ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ దాడులు తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంప్‌లు టార్గెట్‌గా జరిగాయి. వాటిని విజయవంతంగా ధ్వంసం చేశాం’ అని ఆయన చెప్పారు.

Read More
Next Story