తెలంగాణ లోక్సభ ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ దూకుడు కనబరుస్తోంది. కౌంటింగ్ ప్రారంభంలోనే నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. మల్కాజ్గిరి, మహబూబ్నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఖమ్మం స్థానంలోనే ఆధిక్యంలోనే ఉంది.