తొలి ఓటు వేసిన జగదీష్ రెడ్డి
x

తొలి ఓటు వేసిన జగదీష్ రెడ్డి



బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. సూర్యాపేటలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌లో తొలి ఓటు వేశారు. సూర్యాపేట జూనియర్ కాలేజీలోని 457వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


Read More
Next Story