ఓటేసిన తీన్మార్ మల్లన్న


అంతా మంచే జరగాలని తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ ముల్లమ్మ) ఆయన సతీమణి మమత.. ఓటు వేయడానికి బయలుదేరారు. ఓటు వేసి అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Read More
Next Story