తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్‌. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్‌. మూడు జిల్లాల పరిధిలో 4లక్షల 61వేల 806 మంది గ్రాడ్యుయేట్‌ ఓట్లర్లు.

Read More
Next Story