తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజామున వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. తెల్లవారుజామున అయిదు గంటల నుంచి ఆరున్నర గంటల దాకా మాక్ పోలింగ్ జరిపి అనంతరం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభిస్తామని పోలింగ్ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Read More
Next Story