గౌలిగూడా, వాల్మీకి సమాజ్‌లోని బూత్ నెంబర్ 151 లో హైద్రాబాద్ పార్లమెంట్ బిఆరెస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read More
Next Story