ఓటేసిన బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గొల్లపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో బూత్ నెంబర్ 274లో ఆయన తన కుంబీకులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని కోరారు.

Read More
Next Story