పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో ఇద్దరు మృతి
x

పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో ఇద్దరు మృతి


అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో కాశి వెంకటేశ్వరరావు(54) అనే ఓటర్ ఓటు‌ వేసి వెళ్తుండగా గుండెపోటుకు గురై మృతి. అశ్వరావుపేట పేరాయి గూడెంలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ హార్ట్ ఎటాక్ వల్ల శ్రీకృష్ణ(42) మృతి.

Read More
Next Story