తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్


తెలంగాణలోని 13 నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు ముగిసిన పోలింగ్.. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల పోలింగ్.. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముగిసిన పోలింగ్.

Read More
Next Story