నిజామాబాద్‌ లో ముగిసిన పోలింగ్


నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ ముగిసింది. 1808 పోలింగ్ కేంద్రాల్లో 70శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. నిజామాబాద్ అర్బన్‌ లో అత్యల్పంగా 58శాతం నమోదైంది. ఇది ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. 2019లో నమోదైన పోలింగ్‌ 68.31శాతంతో పోలిస్తే ఈసారి ఓటర్లు బాగానే ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు చెప్తున్నారు.

Read More
Next Story