సంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మంత్రులతో కలిసి ఎనిమిది ప్రాంగణాలను కలియతిరిగారు. అక్కడ చేసిన అన్ని ఏర్పాట్లను పరిశీలించారు.
సంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మంత్రులతో కలిసి ఎనిమిది ప్రాంగణాలను కలియతిరిగారు. అక్కడ చేసిన అన్ని ఏర్పాట్లను పరిశీలించారు.