కుప్పకూలిన విమానం
x

కుప్పకూలిన విమానం

అహ్మదాబాద్ విమానాశ్రయ సమీపంలో ఘటన ..


Click the Play button to hear this message in audio format

ఎయిర్ ఇండియా (Air India flight) ప్యాసింజర్ విమానం (Plane crash) కూలిపోయింది. అహ్మదాబాద్ (Ahmedabad) విమానాశ్రయానికి సమీపంలోని మేఘనినగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగింది. విమానంలో 230 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కూలిపోయిన వెంటనే దట్టమైన పొగలు వ్యాపించాయి. పోలీసులు, పరిపాలన అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి.


Read More
Next Story