తెలుగుదేశం పై వైసీపీ ట్విట్టర్ వార్
x

తెలుగుదేశం పై వైసీపీ ట్విట్టర్ వార్


ఇవాళ జరగబోయే ప్రజాగళం సభపై వైసీపీసె టైర్లు వేసింది.ఈరోజు మధ్యాహ్నం ఏపీలో విపరీతంగా పెరగబోతున్న దిగజారుడు రాజకీయాలు అని ట్వీట్ చేసింది. దీనికి గతంలో చంద్రబాబు ప్రధానిని విమర్శిస్తూ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేసింది.





కాగా సాయంత్రం టీడీపీ-బీజేపీ - జనసేన సంయుక్తంగా ప్రజాగళం సభ నిర్వహించనున్నాయి. దీనికి ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ హాజరవుతారు.


Read More
Next Story