బీజేపీ మూడో జాబితా విడుదల... తమిళిసై పోటీ అక్కడి నుంచే..
x
photo credits: dinasuvadu

బీజేపీ మూడో జాబితా విడుదల... తమిళిసై పోటీ అక్కడి నుంచే..

బీజేపీ హై కమాండ్ తమిళనాడు లోక్ సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది. 9 మందితో కూడిన జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది.


బీజేపీ హై కమాండ్ తమిళనాడు లోక్ సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది. 9 మందితో కూడిన జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ మహిళా నేత తమిళిసై సౌందర రాజన్ పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత వచ్చింది. బీజేపీ ఆమెకి చెన్నై సౌత్ పార్లమెంటు స్థానం కేటాయించింది. అలాగే తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కి కోయంబత్తూర్ సీట్ ఫిక్స్ చేసింది.

ఏ నియోజకవర్గానికి ఏ అభ్యర్థి...


చెన్నై సౌత్ - డా.తమిళిసై సౌందరరాజన్


చెన్నై సెంట్రల్ - పి. సెల్వం


వెల్లూరు- షణ్ముగం


కృష్ణగిరి- సి.నరసింహన్


నీలగిరి (SC)- డా.ఎ.ఎస్. ఎల్. మురుగన్


కోయంబత్తూరు- కె. అన్నామలై


పెరంబలూరు- టీ. ఆర్.పరివేందర్


తూత్తుక్కుడి- నైనార్ నాగేంద్రన్


కన్యాకుమారి - రాధాకృష్ణన్

Read More
Next Story