
హైదరాబాద్ సీపీగా సజ్జనార్..
23 మంది ఐపీఎస్ల బదిలీలు.
తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆర్టీసీలో ఉన్న సజ్జనార్ను హైదరాబాద్ కమిషనర్గా బదిలీ చేసింది. సీపీ సీవీ ఆనంద్ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
మిగిలిన బదిలీలిలా..
- విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్
- ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు
- ఎల్బీనగర్ డీసీపీగా బి. అనురాధ
- ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా సీహెచ్ ప్రవీణ్ కుమార్
- స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు
- ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి
- ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్
- ఫౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్ర
- గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డిజీగా అనిల్ కుమార్
- రాజేంద్రనగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్
- వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్
- మాదాపూర్ డీసీపీగా రితు రాజ్
- సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్గా రవి గుప్తా
- మల్టీజోన్ 2 ఐజీగా డీఎస్ చౌహన్
- విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్
- హైదరాబాద్ నేర విభాగ అదనపు సీపీగా శ్రీనివాసులు
- హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్గా తఫ్సీర్ ఇక్బాల్
- సిద్దిపేట కమిషనర్గా ఎస్.ఎమ్ విజయ్ కుమార్
- ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా సింధు శర్మ
- నారాయణపేట ఎస్పీగా జి. వినీత్
Next Story