
డబ్బు దారిపట్టిన మనిషి కథే ‘పడమటి గాలి’ నాటకం
'కన్యాశుల్కo','మా భూమి' తర్వాత అదే స్థాయి ప్రజాదరణ పొందిన నాటకం పాటిబండ్ల ఆనందరావు గారి 'పడమటి గాలి.' 1999 నుండి ఇప్పటికి 154 ప్రదర్శనలు పూర్తి చేసుకుని, ఈ జూన్ 29న బెంగుళూరులో 155 వ ప్రదర్శన కు సిద్ధం అవుతున్న సందర్భంగా....
ఈ నాటకంలో ప్రతి నాయక పాత్ర పోషించిన, పోషిస్తూ ఉన్న రిటైర్డ్ ఐఏ ఎస్ బాలరామయ్య గారూ, ఈ నాటకాన్ని విశ్లేషణ -విమర్శ చేసి పుస్తకం తీసుకువచ్చిన దివి కుమార్ గారూ, ఉస్మానియాలో 15 ఏళ్ళు థియేటర్ ఆర్ట్స్ లో అధ్యాపకులుగా పని చేసి,'పడమటి గాలి'పై పరిశోధన చేసిన సుధాకర్ గారితో
'పడమటి గాలి'నాటకం గురించి చేసిన చర్చ.....
Next Story