
నిర్మల్ చెక్ డ్యామ్ ని ప్రభుత్వం ఎందుకు కూల్చింది?
నిర్మల్ లో నీటి కొరతను అధిగమించడానికి, వ్యవసాయ నీటి కోసం ,భూగర్భ జలాలు పెంచడం కోసం చెక్ డ్యాం ని గత ప్రభుత్వం నిర్మించింది. కానీ జి ఎన్ ఆర్ కాలనీ పేరిట దీన్ని ఎందుకు కూల్చింది ?
లక్షకు పైగా జనాభా కన్నా ఇరవై మందికే ప్రాధాన్యత ఎక్కువ ?
అసలు దీని వెనుక కథ ఏంటి ?
ఈ అంశం మీద చేసిన చర్చ ..
Next Story