తిరుమలలో వైభవంగా పుష్య‌మాస పౌర్ణమి గరుడసేవ

26 Jan 2024 11:53 AM GMT

తిరుమలలో గురువారం రాత్రి పుష్య‌మాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.

తిరుమలలో గురువారం రాత్రి పుష్య‌మాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.