కశ్మీర్లోని పరిస్థితులపై ప్రధాని మోదీ... ... మరోసారి నెత్తురోడిన కశ్మీర్.. కేంద్రం సీరియస్
కశ్మీర్లోని పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు ప్రధాని మోదీ.
Update: 2025-04-23 04:49 GMT