న్యాయం జరిగింది: పళనిస్వామి

భారత్ మెరుపు దాడుదలపై పళనిస్వామి స్పందించారు. న్యాయం అందిందంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ప్రతిస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో ఏముందుంటే.. ‘‘పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్‌ను ఖచ్చితంగా అమలు చేసినందుకు భారత సాయుధ దళాలను నేను అభినందిస్తున్నాను. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో న్యాయం జరిగింది. ఈ నిర్ణయాత్మక చర్య ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో, మన పౌరులను రక్షించడంలో మన దేశం యొక్క అచంచలమైన నిబద్ధతను నొక్కి చెబుతుంది’’ అని ఆయన రాసుకొచ్చారు.

Update: 2025-05-07 03:38 GMT

Linked news