చేవెళ్ల పార్లమెంట్ ఓటింగ్ కౌంటింగ్ అప్డేట్స్

చేవెళ్ల పార్లమెంట్ ఓటింగ్ కౌంటింగ్ అప్డేట్స్(శేర్లింగంపల్లి అసెంబ్లీ) రెండవ రౌండ్ ముగిసే సమయానికి.. అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్:- 3933

బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి:- 23394

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి:- 9225

ముందంజలో దూసుకుపోతున్న బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి 14169ఆధిక్యం

Update: 2024-06-04 04:25 GMT

Linked news