మల్కాజిగిరి పార్లమెంటు ఓట్ల లెక్కింపు లో బిజెపి... ... నేడే తెలంగాణ ఫలితాలు... లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి

మల్కాజిగిరి పార్లమెంటు ఓట్ల లెక్కింపు లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఒక లక్ష 447 ఓట్ల లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఈయనకి రెండు లక్షల 447 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఒక లక్ష 64 వేల 470 ఓట్ల తో రెండో స్థానంలో ఉన్నారు

Update: 2024-06-04 05:14 GMT

Linked news