3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా తెలంగాణ


తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించి ప్రసంగించారు. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు.

2047 నాటికి తెలంగాణ మూడ్‌ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని తన ఆకాంక్ష వ్యక్తం చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తోందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా ఈ సమ్మిట్‌ ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందన్నారు.

Update: 2025-12-08 08:49 GMT

Linked news