తిరుమలలో వైభవంగా పుష్య‌మాస పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో గురువారం రాత్రి పుష్య‌మాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.

Update: 2024-01-26 11:53 GMT
Tirumala
తిరుమలలో గురువారం రాత్రి పుష్య‌మాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. 
Tags:    

Similar News