తెలుగుదేశం పై వైసీపీ ట్విట్టర్ వార్

Update: 2024-03-17 07:50 GMT

 ఇవాళ జరగబోయే ప్రజాగళం సభపై వైసీపీసె టైర్లు వేసింది.ఈరోజు మధ్యాహ్నం ఏపీలో విపరీతంగా పెరగబోతున్న దిగజారుడు రాజకీయాలు అని ట్వీట్ చేసింది. దీనికి గతంలో చంద్రబాబు ప్రధానిని విమర్శిస్తూ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేసింది.





కాగా సాయంత్రం టీడీపీ-బీజేపీ - జనసేన సంయుక్తంగా ప్రజాగళం సభ నిర్వహించనున్నాయి. దీనికి ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ హాజరవుతారు.


Tags:    

Similar News