మెడికోలకు స్టై ఫండ్ పొడిగింపు

ఉత్తర్వులు జారి చేసిన వైద్యశాఖ;

Update: 2025-06-29 14:07 GMT

తెలంగాణలో మెడికోలకు స్టై ఫండ్ పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారి చేసింది. మెడికల్ ,డెంటల్ తో బాటు సీనియర్ రెసిడెంట్లకు గౌరవవేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.

ఈ పెంపుతో ఇంట ర్నల్ లకు నెలకు రూ 29వేల792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్ లో రూ 67, 032, సెకండ్ ఇయర్ లో రూ 70, 757, ఫైనల్ ఇయర్ లో

రూ 74, 782 చొప్పున స్టైఫండ్ అందనుంది.

సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్ లో రూ 1. 06, 461, సెకండ్ ఇయర్ లో రూ 1, 11. 785, థర్డ్ ఇయర్ లో రూ. 70, 757, ఫైనల్ ఇయర్ లో రూ 74, 782 చొప్పున స్టైఫండ్ అందనుంది.సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్ లో రూ 1,06, 461, సెకండ్ ఇయర్ లో రూ 1, 11,785    థర్డ్ ఇయర్ లో రూ 1, 17, 103 చొప్పున స్టై ఫండ్ అందనుంది. అలాగే సీనియర్ రెసిడెంట్లకు డాక్టర్లకు ఇచ్చే గౌరవవేతనాన్ని రూ 92వేల 575 నుంచి రూ 1, 06, 421 పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో లో పేర్కొంది.

Tags:    

Similar News